ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

TEJA NEWS

ములుగు జిల్లా :
ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ హత్యకు గురైంది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్‌ పనిచేస్తోంది.

ఈ క్రమంలో ఉదయం అమె కాటాపురం గ్రామ శివారులో ఓ చెట్టు కింద శవమై పడివుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..

Print Friendly, PDF & Email

TEJA NEWS