Posted inANDHRAPRADESH నేడు వైసీపీ అభ్యర్థుల ప్రకటన Posted by teja news మార్చి 16, 2024 TEJA NEWS ఏపీ: ఇడుపులపాయలో అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం జగన్.. మధ్యాహ్నం ఒంటి గంటకు 175 అసెంబ్లీ, 25 లోక్సభ అభ్యర్థుల ప్రకటన.. వైఎస్సార్ ఘాట్ దగ్దర నివాళులర్పించిన తర్వాత అభ్యర్థు ప్రకటన Post Views: 36 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post నెలలో బ్యాంకులకు 6 రోజులు సెలవులుNext Postప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు