TEJA NEWS

మచిలీపట్నంలో రూ.10వేలు లంచం తీసుకుంటూ సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

రైస్ మిల్లులో పెద్దఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెలనెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని వినయ్కుమార్ని శ్రీనివాస్ డిమాండ్ చేశాడు.

వినయ్ కుమార్ ఫిర్యాదుతో ఈ నెలకు సంబంధించి రూ.10వేలు ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత రైడ్ చేసి పట్టుకున్నారు.


TEJA NEWS