ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

ఎన్నికల సాధారణ పరిశీలకులు జిల్లాకు రాక

TEJA NEWS

శ్రీకాకుళం :

సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా హర్యానాకు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శేఖర్ విద్యార్థిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.

శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి శేఖర్ విద్యార్థి సాధారణ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS