ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

TEJA NEWS

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు.

కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ది అనైతిక పొత్తు అని రాంబాబు విమర్శించారు.

ప్రత్యర్థుల్లో గందరగోళ పరిస్థితి తలెత్తిందని.. జనసేన పొత్తు.. బీజేపీతోనా? టీడీపీతోనా? అని ప్రశ్నించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS