22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

22-04-2024 న అట్టహసంగా నామినేషన్ మహోత్సవం..

TEJA NEWS

మైలవరం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాదు …

తేది: 22-04-2024 సోమవారం ఉదయం 11:55 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు

ముందుగా ఉదయం 8-20 నిమిషాలకు ఐతవరం లోని స్వగృహం నుంచి బయలుదేరి

ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి కొండపల్లి, జి కొండూరు మీదగా మైలవరం పట్టణం లోని తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు

తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, బీజేపీ, జనసేన పార్టీ కార్యకర్తలు, నేతలు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము..

Print Friendly, PDF & Email

TEJA NEWS