• ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.79 కోట్ల 58 లక్షల

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో రూ.79 కోట్ల 58 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నాలల విస్తరణ పనులు వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు నాలల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు ఉపశమనం రాబోయే…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
APMSIDC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి శ్రీనివాసరావు

APMSIDC చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చిల్లపల్లి శ్రీనివాసరావు ని, జనసేన పార్టీ రాష్ట్ర IT కోఆర్డినేటర్ చవాకుల కొటేష్ బాబు తరుపన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించిన మదనపల్లి జనసేన నాయకులు జగదీష్ బాబు నాయని, సోను, నవాజ్, అవినాష్, దినకర్.

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
విజయవాడలో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్

విజయవాడలో కేంద్రమంత్రి హర్ దీప్ సింగ్ పూరికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖామంత్రి హర్ దీప్ సింగ్ పూరికి మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి)…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
యువత తమ భవిష్యత్..రాష్ట్రం గురించి

యువత తమ భవిష్యత్..రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడికి అండగా నిలవాలి, తాత్కాలిక ప్రయోజనాలు.. భావోద్వేగాలకు అతీతంగా కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి : మాజీమంత్రి ప్రత్తిపాటి. విద్యార్థి దశనుంచే ప్రతిఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, జాతీయ.. అంతర్జాతీయ పరిస్థితులపై పట్టు పెంచుకోవాలని,…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచి నీటి ఇబ్బంది

పల్నాడు జిల్లాలోని అన్ని గ్రామాలకు మంచి నీటి ఇబ్బంది లేకుండా త్రాగు నీటి సఫరా చేయాలని సంబందిత నీటిపారుదల శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ్ బాబు ఆదేశించారు. స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్లో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన…

  • ఫిబ్రవరి 21, 2025
  • 0 Comments
ముత్యాలమ్మతల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాని

నల్లగొండ జిల్లా :- నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని బాబసాహెబ్ గూడెం లో నిర్వహించిన ముత్యాలమ్మతల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమాని హజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం