• మార్చి 17, 2025
  • 0 Comments
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 52 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక…

  • మార్చి 17, 2025
  • 0 Comments
భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా చూడాలి

భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా చూడాలి. సకాలంలో పన్నులు వసూలు చేయండి. కమిషనర్ ఎన్.మౌర్య నగరంలో ఎక్కడా భూగర్భ డ్రైనేజీ కాలువల లీకేజీలు రాకుండా తగు చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం…

  • మార్చి 17, 2025
  • 0 Comments
ఒరిస్సా రాష్ట్రం ఇచ్చాపురం కొండ ప్రాంతాలను

గుంటూరు ఒరిస్సా రాష్ట్రం ఇచ్చాపురం కొండ ప్రాంతాలను నుండి గంజాయి తెచ్చి మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో అమ్ముతున్న 9 మందిని అరెస్ట్ చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు వారి వద్ద నుండి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం

  • మార్చి 17, 2025
  • 0 Comments
కీచక ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నిరసన,

కీచక ఉపాధ్యాయుని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నిరసన, సంఘటనపై కుల మతాల రంగు పులిమీ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటు వనపర్తి వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో మార్చ్ మొదటి వారంలో ముగ్గురు ఉపాధ్యాయులు…

  • మార్చి 17, 2025
  • 0 Comments
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ లో గల CMC ఎనక్లేవ్

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదుబండ లో గల CMC ఎనక్లేవ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం…

  • మార్చి 17, 2025
  • 0 Comments
ఇంకెంత మంది సామాన్యులు మోసపోయాక ప్రభుత్వ భూములను కాపాడుతారు.

ఇంకెంత మంది సామాన్యులు మోసపోయాక ప్రభుత్వ భూములను కాపాడుతారు.ప్రజావాణిలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో నేడు సిపిఐ నియోజకవర్గ బృందం కలెక్టర్ గౌతమ్ పొట్రు ని కలిసి గాజులరామారంలో మరియు కుత్బుల్లాపూర్…

You cannot copy content of this page