ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

ప్రచారం జోరు పెంచిన బిజెపి నాయకులు

TEJA NEWS

కోవూరు. బిజెపి మండల అధ్యక్షులు సుబ్బారావు ఆధ్వర్యంలో 113 బూత్ 2వ వార్డ్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ రాబోయేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ప్రజలు వైయస్సార్సీపి ప్రభుత్వం విసిగిపోయి ఉన్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గెలిపించేందుకు శక్తికి మించి పని చేసి గెలిపించుకుంటామని తెలియజేశారు.వారితోపాటు చక్రవర్తి ,శ్రీనివాసులు, బాలకృష్ణ, ముజీబ్, నాగరాజు, తదితరులు ఉన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS