ప్రజా ఆశీస్సులతో నామినేషన్ ఆశీర్వదించండి

ప్రజా ఆశీస్సులతో నామినేషన్ ఆశీర్వదించండి

TEJA NEWS

ఉదయం గం 11:04 ని” లకు కోవూరు మండల రెవెన్యూ కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో, ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆశీర్వాదంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోవూరు శాసనసభ అభ్యర్థిగా నామినేషన్ వేయుచున్నాను.

కావున అందరికీ తెలియజేయుచున్నాను. నన్ను ఆశీర్వదించ ప్రార్థన,మీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి,కోవూరు శాసనసభ అభ్యర్థి

Print Friendly, PDF & Email

TEJA NEWS