TEJA NEWS

మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి

తంగళ్లపల్లి మాజీ సర్పంచ్ పాము నాగేశ్వరి – శ్రీకాంత్ నాన్నమ్మ పాము సత్తయ్య తల్లి పాము రాజవ్వ గత వారం కింద కరీంనగర్ లో మరణించగా నేడు సత్తయ్య సోదరుని నివాసం లో BRS రాష్ట్ర నాయకులు గవ్వ వంశీధర్ రెడ్డి పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు_

మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బిఆర్ఎస్

TEJA NEWS