మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం

TEJA NEWS

మండుతున్న ఎండను సైతం లెక్కచేయక పట్టపగలు గంటల తరబడి ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం మండలం పోందుగుల గ్రామం లో ఎన్నికల ప్రచారం లో నిర్వహించారు

ప్రచార రధం పై నుంచి ప్రజలకు అభివాధం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓట్ల వేయాలని విజ్ణప్తి చేస్తూ ముందుకు సాగుతున్నారు

ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులైన వసంత కృష్ణ ప్రసాదు , యంపి అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) కి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు

ప్రచారంలో వందలాది మంది గ్రామస్తులు మండుటెండను సైతం లెక్కచేయక ముందుండి నడిపించగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు చిన్నారులను అప్యాయంగా అక్కన చేర్చుకుంటూ వారితో ఫోటో లు దిగుతూ ముందుకు సాగుతున్నారు

ఈ కార్యక్రమం లో జనసేన,బిజెపి తెలుగుదేశం నాయకుల తో పాటు పార్టీ యువత పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS