ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన
ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ఎల్లుండి…
ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన నేడు ఏపీకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ 3రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న సీఈసీ బృందం బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఫిర్యాదులపై సమీక్ష రేపు అన్ని రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశం ఎల్లుండి…
రాజాం లో అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ రాజాం లో గడ్డి ముడిదాం వద్ద ఆదివారం అక్రమంగా మద్యం తరలిస్తున్న బుచ్చింపేట గ్రామానికి చెందిన కోరాడ సత్యం ను అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ రవికుమార్ తెలిపారు. నిందితుడి నుంచి…
సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం విద్యార్థి యువతీ యువకులకుకొనసాగించాలని. పి వై ఎల్ పిలుపు————————————– శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ. జూనియర్ కాలేజ్ నందు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది…
ప్రకాశం జిల్లా నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్న చంద్రబాబు గారు : గూడూరి ఎరిక్షన్ బాబు యర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు యర్రగొండపాలెం నియోజకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి…
శ్రీకాకుళం జిల్లాలో డిసెంబర్ 31 ఒక్క రోజే 6 కోట్ల మద్యం అమ్మకాలు శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలకు మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయి.డిసెంబర్ 31 రాత్రి ఒక్కరోజే 6.04 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎచ్చర్ల ఐఎమ్ఎల్…
3 న గుంటూరు జిల్లా, మంగళగిరి లోని (డి.జి.పి ఆఫీసు పక్కన) , C.K. కన్వేన్షన్ నందు మధ్యాన్నం 2 గం,, లకు రాష్ట్ర స్థాయి పంచాయితీరాజ్ సదస్సు తేది 3/1/24 బుధవారం, జనవరి 3న మంగళగిరిలో 👉🏻 ముఖ్యఅతిథిగా హాజరుకానున్న…
మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మైలవరం ప్రెస్ క్లబ్ సభ్యులు గౌరవనీయులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారిని ఐతవరంలోని ఆయన స్వగృహంలో ప్రత్యేకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన…
అన్నం పరబ్రహ్మ స్వరూపం. 423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి…
పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. గొల్లపూడి సచివాలయం-1 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష-2 క్యాంపు నిర్వహణ. శిబిరాన్ని సందర్శించి రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 2.1.2024. ప్రజారోగ్య…
Congress: మా పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసింది: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వేంపల్లె: 2024 ఏడాది కాంగ్రెస్దేనని ఆ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి (Tulasi Reddy) ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీకి పదేళ్ల అరణ్యవాసం ముగిసిందని వ్యాఖ్యానించారు.. వైఎస్ఆర్…
గిద్దలూరు నియోజకవర్గంలోని కంభంలో కందులాపురం సెంటర్లో అంగన్వాడీలు వాళ్ళ జీతాలు పెంచాలని ఇంకా ఎన్నో అంశాలు మీద కొన్ని రోజులుగా ధర్నా చేస్తా ఉన్నారు… అంగన్వాడీలకు మద్దతుగా సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు మేరకు గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి…
ఆంధ్రలో మందు బాబులకు జగన్ గుడ్ న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా మందు బాబులకు జగన్ అన్న ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. డిసెంబరు 31 మరియు జనవరి 1 తేదీల్లో రెండు రోజులపాటు రాష్ట్రం…
రోజుకో పోలింగ్ సర్వే ? ఏది నిజం ? సర్వేలు తో అయోమయంలో పార్టీల శ్రేణులు?ఏపీ ఎన్నికల్లో గెలిచేదెవరు ? వైసీపీ, టీడీపీ, జనసేనకు ఎన్ని సీట్లంటే ? చాణక్య స్ట్రాటజీస్ సర్వే ! ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు…
వైసీపీ యూత్ అధ్యక్షునిగా వడ్డే సురేంద్రనాథ్ చౌదరి. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, 31.12.2023. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మైలవరం మండల శాఖ అధ్యక్షునిగా మర్సుమల్లి గ్రామానికి చెందిన వడ్డే సురేంద్రనాథ్ చౌదరి (నాని) ఇటీవల నూతనంగా నియమితులయ్యారు.…
శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపము ఆవిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం శ్రీ సాయిబాబా వారిని…
శిల్పారామం,గుంటూరు గడచిన నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగుయువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలియజేసారు. 4.56 కోట్ల వ్యయంతో90శాతం పనులు పూర్తిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకాపా చేతుల్లో…
బాపట్ల జిల్లానూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి…
తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలిపట్టణానికి నూతన ఆర్యవైశ్యసంఘ అద్యుక్షునిగా అచ్యూత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంణంలో ఆయనతో పాటు శక్రటరీగా భాస్కరుని ప్రసాద్ ట్రజరర్ మువ్వల శ్రీనివాసరావు…
కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు 25న క్రిస్మస్ పండుగరోజున కటెవరం SC కాలనీలో గేరా వాసు ను దారుణంగా హత్యచెసిన కేసులో నిందితులను అరెష్టు చెశారు, ఆదివారం ఉదయం తాలూక పోలీస్టేషన్ ఆవరణలో ఏర్పాట చేసిన మీడియా సమవేశంలో DSP .బి.జనార్థనరావు…
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని…
పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి…
Pawan Kalyan : జగన్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జనసేన పార్టీ చీఫ్..పవన్ అమరావతి – జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న…
వైకాపా సమావేశంలో రసాభాస.. వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్ చేసిన కార్యకర్తలు.. విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్ఛార్జి వైవీ సబ్బారెడ్డి విశాఖలో నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. గాజువాక ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి రామచంద్రరావు (చందు)కు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం…
Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం.. అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.. పారిశుద్ధ్య…
Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం.. అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.. పారిశుద్ధ్య…
DK Shiva Kumar : బాబుతో డీకే ములాఖత్..మారనున్న రాజకీయాలు DK Shiva Kumar : బెంగళూరు – రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. కర్ణాటక…
Daggubati Purandeswari : పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. దగ్గుబాటి పురందేశ్వరి Daggubati Purandeswari : అమరావతి – ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తాము జన…
వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే అవకాశం రీజినల్ కోఆర్డినేటర్లు, MLAలతో విడివిడిగా సమావేశం మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్న సీఎం జగనన్న పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు
తిరుపతి…తిరుమల తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిరుత ఎలుగుబంట్ల కదలికలు.. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిక్కన చిరుత దృశ్యాలు.…
తాడేపల్లి షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్…
You cannot copy content of this page