నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

బాపట్ల జిల్లానూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి…

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలిపట్టణానికి నూతన ఆర్యవైశ్యసంఘ అద్యుక్షునిగా అచ్యూత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంణంలో ఆయనతో పాటు శక్రటరీగా భాస్కరుని ప్రసాద్ ట్రజరర్ మువ్వల శ్రీనివాసరావు…

కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు

కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు 25న క్రిస్మస్ పండుగరోజున కటెవరం SC కాలనీలో గేరా వాసు ను దారుణంగా హత్యచెసిన కేసులో నిందితులను అరెష్టు చెశారు, ఆదివారం ఉదయం తాలూక పోలీస్టేషన్ ఆవరణలో ఏర్పాట చేసిన మీడియా సమవేశంలో DSP .బి.జనార్థనరావు…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని…

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి…

జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్

Pawan Kalyan : జ‌గ‌న్ భూ స్కాంపై మోదీకి ఫిర్యాదు..లేఖ రాసిన జ‌న‌సేన పార్టీ చీఫ్..ప‌వ‌న్ అమ‌రావ‌తి – జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. త్వ‌ర‌లో ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న…

వైకాపా సమావేశంలో రసాభాస.. వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్‌ చేసిన కార్యకర్తలు..

వైకాపా సమావేశంలో రసాభాస.. వైవీ సుబ్బారెడ్డిని ఘెరావ్‌ చేసిన కార్యకర్తలు.. విశాఖ: ఉత్తరాంధ్ర జిల్లాల వైకాపా ఇన్‌ఛార్జి వైవీ సబ్బారెడ్డి విశాఖలో నిర్వహించిన సమావేశం రసాభాసగా ముగిసింది. గాజువాక ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్న ఉరుకూటి రామచంద్రరావు (చందు)కు అందరూ సహకరించాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం…

పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం.. అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు.. పారిశుద్ధ్య…

పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం

Adimulapu Suresh: పారిశుద్ధ్య కార్మికులకు ఏ రాష్ట్రంలో లేని జీతాలు ఏపీలోనే ఇస్తున్నాం.. అమరావతి : పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. కార్మికులు ప్రధానంగా జీతభత్యాలు, ఉద్యోగ భద్రతపై డిమాండ్‌ చేస్తున్నారని ఆయన తెలిపారు.. పారిశుద్ధ్య…

బాబుతో డీకే ములాఖ‌త్..మార‌నున్న రాజ‌కీయాలు

DK Shiva Kumar : బాబుతో డీకే ములాఖ‌త్..మార‌నున్న రాజ‌కీయాలు DK Shiva Kumar : బెంగ‌ళూరు – రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఎప్పుడు ఎక్క‌డ ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. శాశ్వ‌త మిత్రులు శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. క‌ర్ణాట‌క…

పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి

Daggubati Purandeswari : పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తా. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి Daggubati Purandeswari : అమ‌రావ‌తి – ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టారు. తాము జ‌న…

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా

వైసీపీ ఇన్ఛార్జ్ సెకండ్ లిస్ట్ ప్రకటన వాయిదా జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే అవకాశం రీజినల్ కోఆర్డినేటర్లు, MLAలతో విడివిడిగా సమావేశం మరోసారి అభిప్రాయాలు తీసుకోనున్న సీఎం జగనన్న పలు స్థానాల్లో మార్పులపై కొనసాగుతున్న కసరత్తు

తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం

తిరుపతి…తిరుమల తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్ల కలకలం.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిరుత ఎలుగుబంట్ల కదలికలు.. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో నమోదైన కదలికలు డిసెంబరు 13, 29 నాడు ట్రాప్ కెమెరాకు చిక్కన చిరుత దృశ్యాలు.…

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే ఆమె వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల వెంటే ఉంటానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు.వైఎస్…

కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన

కాకినాడలో మూడో రోజు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన.. నేడు కాకినాడ రూరల్‌, అర్బన్‌ ముఖ్య నేతలతో పవన్‌ సమావేశం

నేరాల రేటు తగ్గింది – సీపీ

నేరాల రేటు తగ్గింది – సీపీ దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందని విశాఖపట్నం సీపీ రవి శంకర్ అయ్యనార్ అన్నారు. శుక్రవారం ఆయన వార్షిక క్రైం రేట్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గతంతో…

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు

ఇకపై వైఎస్ షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన వ్యాఖ్యలు. వైసీపీ ఇన్‌ఛార్జి మార్పు అనంతరం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆర్కే సైలెంట్ అయిపోయారు. ఈ…

సంక్రాతి తర్వాతే.. ఏపీ పొత్తు కథా చిత్రమ్.. రిపీట్ అవుతున్న 2014 పొత్తులు

TDP-Janasena-BJP: సంక్రాతి తర్వాతే.. ఏపీ పొత్తు కథా చిత్రమ్.. రిపీట్ అవుతున్న 2014 పొత్తులు..! ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ మళ్లీ ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది.. టీడీపీ-జనసేన-…

నంద్యాలలో నిజమైన స్టూడెంట్ నెంబర్1 జైల్లో ఉండి చదివి రెండు రాష్ట్రాలలో ఫస్ట్… గోల్డ్ మెడల్

నంద్యాలలో నిజమైన స్టూడెంట్ నెంబర్1 జైల్లో ఉండి చదివి రెండు రాష్ట్రాలలో ఫస్ట్… గోల్డ్ మెడల్ నంద్యాల జిల్లాకు చెందిన మహమ్మద్ రఫీ ప్రేమ వ్యవహారంలో ఓ యువతిని హత్య చేశారని ఆయన పై కేసు నమోదు చేశారు. 2019 లో…

వంజంగి టూరిస్టులుకు జనవరి 2 నుంచి జనవరి 5 వరకు నిషేధం

వంజంగి టూరిస్టులుకు జనవరి 2 నుంచి జనవరి 5 వరకు నిషేధం పాడేరు గిరిజన ప్రాంతాల్లోని మేఘాల కొండగా పిలిచే వంజంగి హిల్స్ సందర్శనను నాలుగు రోజులపాటు నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్…

వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు

Andhra Pradesh: వైసీపీ సిట్టింగుల్లో టెన్షన్.. టెన్షన్.. మారుస్తున్నారన్న ప్రచారంతో పలు చోట్ల నిరసనలు.. రాజీనామాలు..! నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పుపై వైసీపీ అధిష్ఠానం కసరత్తు కొనసాగుతోంది. పలువురు ఎమ్మెల్యేలకు సైతం నో టికెట్‌ అంటోన్న సీఎం జగన్‌.. కొందరికి మరోచోట ఇన్‌ఛార్జ్‌గా…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న జగన్ నియంత పాలనను ప్రజలు బుద్ధి చెబుతారు అక్కడ కెసిఆర్ పోయారు ఇక్కడ జగన్ పోవాలి మోడీ మరల వస్తే దేశంలో అరాచకం ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని…

You cannot copy content of this page