పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్.
అమరావతి : పెనుగంచిప్రోలు ఘటనపై మంత్రి అనిత సీరియస్. పోలీసులపై వైసీపీ నేతల రాళ్ల దాడిపై అనిత ఆగ్రహం. కారకులపై కేసు నమోదు చేయాలని సీపీకి ఆదేశం. రక్షించాలనుకునే పోలీసులపై దాడికి దిగితే సహించబోమని హోంమంత్రి అనిత హెచ్చరిక.