• teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.. సునీతా రావు.

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.. సునీతా రావు. భాజపా కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్‌ యత్నం.. అడ్డుకున్న పోలీసులు మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు, కార్యకర్తలను గాంధీభవన్‌ గేట్‌ ముందు బారికేడ్లు అడ్డుపెట్టి నిలువరిస్తున్న పోలీసులు హైదరాబాద్, న్యూస్‌టుడే:…

  • teja newsteja news
  • ఆగస్ట్ 6, 2024
  • 0 Comments
ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్!

ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్! హైదరాబాద్ :-ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, తిహార్‌ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవిత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 5, 2024
  • 0 Comments
గవర్నర్ వ్యవస్థపై కీలక కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

గవర్నర్ వ్యవస్థపై కీలక కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టులో గవర్నర్ల అంశంపై కేసులు విచారకరమన్న జస్టిస్ నాగరత్న గవర్నర్ ను పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యతని హితవు పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 5, 2024
  • 0 Comments
ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మళ్లీ నిరాశేనా?

ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ మళ్లీ నిరాశేనా? న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు లో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు రౌస్ అవెన్యూకోర్టులో విచారణ జరగనుంది. కవితను మార్చి 15న తొలుత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్

రిల్ హీరో కాదు రియల్ హీరో: మోహన్ లాల్ కేరళ రిల్ హీరో అంటే సినిమాల్లో హీరోయిన్ క‌ష్టాల్లో ఉంటే గూండాలతో ఫైట్ చేసి ఆమెను కాపాడుతాడు కానీ ఇక్కడ సీన్ రివర్స్ వంద లాది మంది ప్రాణాలను కాపాడడానికి వచ్చి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
వయనాడ్ బాదితులకు రూ.3కోట్లు సినిహీరో మోహన్ లాల్ విరాళం

వయనాడ్‌ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌ స్వయంగా ముందుకొచ్చారు. ఆయన టెరిటోరియల్‌ ఆర్మీ బేస్‌ క్యాంపునకు చేరుకున్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌ విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశం అయ్యారు. బాధితులకు పునరావాసం కల్పించడం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 3, 2024
  • 0 Comments
కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. కొండచరియలు విరిగిపడి 18 మంది గల్లంతు.. కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న 16 వందల మంది యాత్రికులు.. భారీ వర్షాలకు విరిగిపడుతున్న కొండచరియలు.. సహాయక చర్యలు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఆర్మీ బృందాలు.. గౌరీకుండ్‌-కేదార్‌నాథ్‌ దారిలో చిక్కుకుపోయిన భక్తులు. ఇప్పటి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీ

నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీ నాపై దాడులకు ఈడీ సిద్ధమవుతోంది: రాహుల్ గాంధీఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 2, 2024
  • 0 Comments
వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు

వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలు Aug 02, 2024, వయనాడ్ విలయం.. ఇంకా మట్టిలోనే మృతదేహాలుకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 289కి చేరుకుంది. శిథిలాలను తీస్తున్న కొద్దీ మృతదేహాలు…

205 కు చేరిన వయనాడ్ మృతులు

205 కు చేరిన వయనాడ్ మృతులు..!! కేరళలో ప్రకృతి మారణహోమం సృష్టించింది. రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలు వయనాడ్ లో చాలామందిని బలితీసుకున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతులసంఖ్య 205 కు చేరింది.ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య…

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి..

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్‌ ఫొటో ముద్రించాలి.. జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నాలో తెలుగు ఎంపీల డిమాండ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని తెలుగు రాష్ట్రాల ఎంపీలు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ కృషి వల్లనే భారతీయ రిజర్వ్‌ బ్యాంకు…

ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే

ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ నిరాశే న్యూ ఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ స్కామ్‌కు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణ లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ,అరెస్ట్ చేసిన కేసులో కవిత జ్యుడిషియల్…

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఉప…

కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి రోడ్డు ప్రమాదం?

కేరళ ఆరోగ్య శాఖ మంత్రికి రోడ్డు ప్రమాదం? కేరళ: ప్రకృతి అందాలతో దర్శన మిచ్చి కేరళ రాష్ట్రంలో వికృతి బీభత్సం సృష్టించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్న వయనాడ్‌కు బయలుదేరిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ ఉదయం రోడ్డు ప్రమాదానికి…

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ లోకల్ టైమ్స్ న్యూస్ తెలంగాణ :- త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు. గతేడాది…

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ న్యూ ఢిల్లీ :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో AAP సీనియర్ నేత మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌…

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ. క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం (జులై 26) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ…

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం

గర్భాన్ని ఉంచుకోవాలా? తొలగించుకోవాలా? అనేది మహిళ ఇష్టం: అలహాబాద్ హైకోర్టు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలిక గర్భ విచ్ఛిత్తి వల్ల ప్రమాదమంటూ బాలిక, కుటుంబ సభ్యులకు వైద్యుల కౌన్సెలింగ్ గర్భాన్ని ఏం చేయాలన్న నిర్ణయాన్ని ఆమె తప్ప…

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్.

జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్2024-25 అసెస్మెంట్ ఇయర్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను ఈ నెల 31 లోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది. గడువును మరో నెల పాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని,ఇలాంటివి నమ్మవద్దని సూచించింది.గడువు…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో…

కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో కుంభవృష్టి వానలతో… ఆల్మట్టి , తుంగభద్ర నదుల ద్వారా… శ్రీశైలం నకు 3,70,000 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది… మధ్యాహ్నం వరకు వరద ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సంక్షిప్త సమాచారం…. ఆదివారం రాత్రి…

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ :కవితకు మరోసారి నిరాశేమద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించ డం లేదు. ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు…

24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు

24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలుఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఓ అరుదైన రికార్డు సాధించింది. జులై 15న ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు చేసి రికార్డ్ నెలకొల్పింది. ఉదయం 9…

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతి

రీల్స్ చేస్తూ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ మృతిముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వీ కామ్‌దార్(26) ప్రమాదవశాస్తు మృతిచెందారు. స్నేహితులతో కలిసి రాయ్‌గడలోని కుంభే జలపాతానికి వెళ్లారు. అక్కడ ఓ లోయ అంచున నిలబడి రీల్స్ చేస్తుండగా కాలు జారి అందులో పడిపోయారు. సమాచారం…

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ

నేటితో ముగియనున్న కవిత జ్యుడిషియల్ కస్టడీ ఢిల్లీ లిక్కర్ కేసులో MLC కవిత CBI జ్యూడిషియల్కస్టడీ నేటితో ముగియనుంది. వీడియో కాన్ఫరెన్స్ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందుఅధికారులు హాజరు పర్చనున్నారు. మరోసారి కవితకుCBI దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ కస్టడీపొడిగించే…

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా

అంబానీ సంపద తరిగిపోవాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? ముంబై: అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ రూ.10.21 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ‘కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయ్’ అనే సామెత ప్రకారం ఒకవేళ అంబానీ ఫ్యామిలీ రోజుకు…

దేశవ్యాప్తంగా తపాల కొలువుల మేళ

హైదరాబాద్ :జులై 16దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 2024 -25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రా ల్లో మొత్తం 44,228 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల…

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్

BJP విధానాల వల్లే సైనికులు బలి: రాహుల్జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందిన ఘటనపై రాహుల్ గాంధీ స్పందించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాల వల్లే సైనికులు…

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీ

మద్యం ప్రియులకు శుభవార్త: త్వరలో హోం డెలివరీమద్యం ప్రియులకు త్వరలో లిక్కర్ హోం డెలివరీ చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని లిక్కర్ తయారీదారులు యోచిస్తున్నారు. స్విగ్గీ,…

పూరీ జగన్నాథుడి రథోత్సవ వేడుకలు

ఒడిశా : ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ స్వామి రథోత్స వం వేడుకలు ఈరోజు కన్నుల పండుగగా జరగనున్నాయి. ఇవాళ స్వామి వారి ఆలయం శ్రీ క్షేత్రానికి పూరీ జగన్నాథ స్వామి, సుభద్ర , బలభద్ర దేవతా మూర్తులు తిరిగి రానున్నారు.…

7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు.

7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక ఫలితాలు. పశ్చిమ బెంగాల్‌ 4, హిమచల్‌ప్రదేశ్‌ 3, ఉత్తరాఖండ్‌ 2, బీహర్‌, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కో స్థానం.

You cannot copy content of this page