డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య

డీకేను సీఎం చేయాలి.. సిద్ధరామయ్య ముందే మఠాధిపతి వ్యాఖ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకుని డీకే శివకుమార్‌కు అప్పగించాలని వ‌క్క‌లిగ వర్గానికి చెందిన మఠాధిపతి కుమార చంద్రశేఖరనాథ స్వామి చెప్పారు. బెంగళూరు వ్యవస్థాపకుడు కెంపెగౌడ 515వ జయంతి ఉత్సవాల్లో…

న్యూఢిల్లీలో భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి

న్యూఢిల్లీలో భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ

ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రి హరీశ్ రావు భేటీఢిల్లీలోని తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా…

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చలోక్‌సభలో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.…

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కీలకవ్యాఖ్యలుతమిళనాడులో డ్రగ్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రిగా,పార్టీఅధ్యక్షుడిగా నాకు భయమేస్తుంది-విజయ్ డ్రగ్స్‌ అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి-విజయ్ సోషల్‌మీడియాలో మన…

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో…

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.…

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా?’రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపైనెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చుమొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీమావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలుఅయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అనికామెంట్స్…

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వరదలు, కొండ చరియలు విరిగిపడి 14మంది మృతి నేపాల్‌లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల…

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా. పేపర్ లీక్…

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి…

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత…

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్‌లో పెద్ద…

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ

PM Modi meets Venkaiah Naidu వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీ వెంకయ్యనాయుడుని కలిసిన ప్రధాని మోదీఢిల్లీలో త్యాగరాజ మార్గ్‌లో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి నివాసంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ప్రధాని మోదీ కలిశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు…

అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బంపరాఫర్..

Bumperafar for MLC Jeevan Reddy who is upset.. అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బంపరాఫర్.. మంత్రి పదవి ఆఫర్ చేసిన కాంగ్రెస్ జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి…

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ

Tamil MP who took oath in Telugu తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీతమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గోపీనాధ్ లోక్‌సభలో తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు కుటుంబానికి…

2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు

2.70 lakh houses sanctioned to Telangana under BLC model in the financial year 2024-25 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రంలో బీఎల్‌సీ మోడ‌ల్‌లో తెలంగాణ‌కు 2.70 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని కేంద్ర గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ…

ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు

AICC SC, ST, BC, Minority National Coordinator Koppula Raju ఏఐసిసి ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ జాతీయ కోర్డినేటర్ కొప్పుల రాజు ని మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి…. డిల్లీలో…

అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ: ప్రధాన పూజారి

Ayodhya Ram Mandir Roof Leakage: Chief Priest అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ: ప్రధాన పూజారి అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ: ప్రధాన పూజారిఅయోధ్యలో రామాలయం ప్రారంభమై 6 నెలలు గడవకముందే పైకప్పు లీకైంది. ఇటీవల కురిసిన వర్షాలకు పైకప్పు…

పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం

Swearing in of MPs of Parliament పార్లమెంట్ ఎంపీల ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. మొదటి రోజు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం జరిగింది. మరో 281 మంది సభ్యులు ఎంపీలుగా ప్రమా…

GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

Prices have come down after GST: PM Modi GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ GST అమల్లోకి వచ్చిన తర్వాత గృహావసర వస్తువులు చౌకగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. GST వల్ల పేదలు, సామాన్యుల పొదుపులో…

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ

CM Revanth met with Rajnath Singh రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. సీఎంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. ఈ…

26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

Election of Lok Sabha Speaker on 26 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక లోక్‌సభ స్పీకర్‌ను జూన్ 26న ఎన్నుకోనున్నారు. అయితే లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు తేదీ మాత్రం ప్రకటించలేదు. 2019 నుండి డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా…

బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్

We will fight as a strong opposition: Rahul బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్ బలమైన ప్రతిపక్షంగా పోరాడుతాం: రాహుల్పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా పోరాడుతామని, జవాబుదారీతనం లేని BJP నేతృత్వంలోని NDA ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

ఐఏఎస్‌ రోహిణి సింధూరిపై బాలీవుడ్ సింగర్ ఫిర్యాదు

Bollywood singer’s complaint against IAS Rohini Sindhuri ఐఏఎస్‌ రోహిణి సింధూరిపై బాలీవుడ్ సింగర్ ఫిర్యాదు కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ ఆమెపై బాలీవుడ్‌…

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

GST Council meeting today ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు…

గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలు

Garbage collection on Goa beach గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలు గోవా బీచ్‌లో చెత్త పడేస్తే పన్ను వసూలుగోవాలోని అందమైన కలంగుట్ బీచ్‌కు వెళ్లాంటే ఇకపై ముందస్తు రిజర్వేషన్ తప్పనిసరి కానుంది. ఈ మేరకు స్థానిక పంచాయతీ…

ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ

Prime Minister of Bangladesh met with Prime Minister Narendra Modi ప్రధాని నరేంద్ర మోదీతో బంగ్లా ప్రధాని భేటీ న్యూ ఢిల్లీ :ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపు తెచ్చేందుకు ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇవాళ…

You cannot copy content of this page