దేశ రాజధానిపై పగబట్టిన భానుడు..

Bhanu who is angry with the national capital.. ఢిల్లీలో రికార్డు ఉష్ణోగ్రత, 52.3 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్టోగ్రత.. న్యూఢిల్లీలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో భానుడి భగభగలకు…

Anant Ambani అనంత్ అంబానీ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు

Anant Ambani – Radhika Pre Wedding in Samudram Celebrations సముద్రంలో అనంత్ అంబానీ – రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు!అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలుమొదలయ్యాయి. ఓ లగ్జరీ నౌకలో 3 రోజులపాటువేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి

Former Tripura Chief Minister Manik Sarkar, who came and voted in a rickshaw, is his wife. రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డుమెంబర్లు,…

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal once again approached the Supreme Court ఢిల్లీ: మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన అరవింద్ కేజ్రీవాల్.. మరో వారం రోజుల పాటు తన బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్.. అనారోగ్య కారణాలను బెయిల్ పొడిగింపు పిటిషన్ లో ప్రస్తావించిన…

సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 827 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Notification for 827 Jobs in South Eastern Railway న్యూ ఢిల్లీ : సౌత్ ఈస్టర్న్ రైల్వే తన వెబ్‌సైట్ -సెర్‌లో నోటిఫి కేషన్‌ విడుదల చేసింది. Indianrail ways.gov.ఇన్ లో అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్ గూడ్స్…

84 ఏళ్ల వయస్సులో 8th క్లాస్​ పరీక్షలు

8th class exams at the age of 84 మధ్యప్రదేశ్‌లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్ ఇండియన్ టాటా 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ చదువుకు వయసుకు సంబంధం లేదని…

ఉత్సవాలకు ఓకే

Ok for celebrations రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ నిర్వహణకు ఈసీ పచ్చజెండా జూన్‌ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో వేడుక.. సోనియాకు సన్మానం రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లి ఆహ్వానించనున్న సీఎం రేవంత్‌ రాష్ట్ర గేయం, తెలంగాణ తల్లి విగ్రహం,…

భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

The Chief Minister of Delhi voted with his wife and children. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు వేశారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె,…

అభివృద్ధి చేసెవారికే ప్రజలు ఓటు వేస్తారు :మోదీ

People will vote for developers: Modi దేశాభివృద్ధికి పాటుపడే వారికి ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ను…

ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది

One of Adityanath’s helicopters was diverted in Bihar బిహార్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఒకటి బిహార్‌లో దారిమళ్లింది. ఒక ప్రాంతానికి బదులు మరో ప్రాంతానికి వెళ్లింది! లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి…

అనిల్‌ అంబానీకి నోటీసులు..

Notices to Anil Ambani.. అనిల్‌ అంబానీకి నోటీసులు.. _ రూ.2,599 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం భారతదేశపు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ అన్న అనిల్ అంబానీ కష్టాలు తీరే సూచనలు కనిపించడం లేదు. కోట్ల రూపాయల నోటీసుపై అనిల్ అంబానీ…

కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి….

Massive liberation of Sri Padmanabha Swamy Temple in Kerala from the communist government. కేరళ లోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం నుండి భారీ విముక్తి…. రాజ్యాంగం ప్రకారం ఆలయాల మీద ప్రభుత్వాలకు ఏ…

మోడీకి దాదాపు 3 కోట్లకు పైగా ఆస్తులు

Modi has more than 3 crore assets ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం దాదాపు ₹3 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు, అందులో ఎక్కువ భాగం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్నాయి .అవసరాన్ని బట్టి,…

రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: సీపీ

Rave Party Entry Fee Rs.50 Lakhs: CP బెంగళూరులో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నంచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీపైబెంగళూరు సీపీ దయానంద్ మాట్లాడుతూ…ఈ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు అనివెల్లడించారు. ఈ రేవ్ పార్టీకి…

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీ

PM Modi pays tribute to Rajiv Gandhi రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన ప్రధాని మోదీదివంగత రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ‘వర్ధంతి సందర్భంగా మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నా నివాళులు’…

రేవ్ పార్టీపైబెంగళూరు పోలీస్సంచలన ప్రెస్ మీట్

CP pressmeet on bangalore rave party బెంగళూరు రేవ్ పార్టీపై సీపీ ప్రెస్మీట్బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురినిఅరెస్ట్ చేసినట్లు బెంగళూరు సీపీ దయానందప్రెస్మీట్ లో తెలిపారు. ఈ రేవ్ పార్టీకివాసు, అరుణ్, సిద్దిఖీ, రణధీర్, రాజ్ అనేఐదుగురే డ్రగ్స్…

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఊబర్‌ త్వరలో బస్సు సేవలను ప్రారంభించనుంది.

The popular cab services company Uber will soon start bus services. న్యూ ఢిల్లీ: దేశ రాజధాని నగరం దిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. దిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్‌ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ…

బర్త్ డే సెలెబ్రేషన్ లో కేక్ కట్ చేయడం ఒక సంప్రదాయం

Cake cutting is a tradition in birthday celebration బర్త్ డే సెలెబ్రేషన్ లో కేక్ కట్ చేయడం ఒక సంప్రదాయం అయిపోయింది. రాజస్థాన్ మారుమూల గ్రామాల్లో కేక్ బదులు ఫ్రూట్స్ ను కట్ చేయాలని అక్కడి రైతు కుటుంబాల…

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్ యూపీ

100 crores in the house of a cobbler, seized in UP చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్ యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల…

ఛత్తీస్‌గఢ్‌లో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:18 మంది మృతి

Fatal road accident in Chhattisgarh district: 18 people killed ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 18 మంది ఆదివాసీలు మృతి చెందారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు…

ఎయిర్ పోర్ట్‎లో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులు.. దేశంలోని అన్ని ఎయిర్ పోర్ట్‎లలో హై అలర్ట్..

దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. వారిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ 3 వరకు జ్యుడీషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ…

ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడి షియల్ కస్టడీ

హైదరాబాద్:మే 20ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత జ్యుడీషియల్ కస్టడీ తో ముగియనున్నది. ఇడి, సిబిఐ రెండు కేసుల్లో నూ విచారణ జరగనున్నది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ…

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానేభారత క్రికెటర్ అజింక్య రహానే మరియు అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా ఓటు వేశారు.రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా…

2024: దేశ వ్యాప్తంగా 5వ దశ పోలింగ్.. ఓటింగ్‎లో పాల్గొన్న సినీ, రాజకీయ ప్రముఖులు..

దేశ వ్యాప్తంగా 5వ దశ లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 49 నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నేపథ్యంలో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తమ…

బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు

బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలో రేవ్‌ పార్టీ జరిగింది. జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్‌ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్‌…

దేశంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐదవ దశ పోలింగ్

దేశంలో ఐదవ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గా ల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుం టున్నారు. ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర…

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం.. ప్రధాని మోడీ సంతాపం

అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో అధ్యక్షుడు సయ్యద్ తో పాటు మరో ఐదుగురు కూడా ప్రాణాలు…

అగ్నివీర్‌పై రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము…

ఎన్నికలవేళ రెచ్చిపోయిన మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు:జవాన్ మ‌ృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవి ప్రాంతాల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా రన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ అధికారులతో పోలీసుల ఉదయం కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే బేడా అటవీ ప్రాంతంలో మావోలు.. పోలీసులకు ఎదురు పడ్డారు. దీంతో వెంటనే వారు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో…

You cannot copy content of this page