• ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
సూర్యాపేట డబల్ బెడ్ రూమ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు

సూర్యాపేట డబల్ బెడ్ రూమ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు నయీమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో వారి ఆదేశంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ రెడ్డి ని కలిసిన సూర్యాపేట డబుల్ బెడ్ రూమ్ కమిటీ సభ్యులు ఫేస్ వన్ లో ఉన్నటువంటి…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
TRSMA స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం

TRSMA స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి కుత్బుల్లాపూర్ చౌరస్తా మున్సిపల్ గ్రౌండ్ వద్ద తెలంగాణ రికగనైస్డ్ స్కూల్ మానేజ్మెంట్ అసోసియేషన్(TRSMA) వారి ఆధ్వర్యంలో నిర్వహించిన లీటరల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం

కుల గణన దేశ చరిత్ర లోనే చారిత్రాత్మక ఘట్టం సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం… బీ.సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో42 శాతం సీట్లు అమలుకు మంత్రి ఉత్తమ్ కృషి.. ప్రియతమా నాయకుల చిత్రపటాల కు పాలాభిషేకం చేసిన నాయకులు ……

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు

పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సాగరన్న

పేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే సాగరన్న.. మంచిర్యాల జిల్లా.. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సింగాపూర్ కు చెందిన బండి చిరంజీవి కి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం LOC ని వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు…

  • ఫిబ్రవరి 6, 2025
  • 0 Comments
గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య

గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య? మహబూబ్ నగర్:మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఉదయం విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతుంది,…

Other Story

You cannot copy content of this page