• ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
నిజాంపేట్ మధురనగర్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి

నిజాంపేట్ మధురనగర్ అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.50,000/- విరాళం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మధురనగర్ కాలనీలో అష్టలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా ఎన్ఎంసి…

  • ఫిబ్రవరి 17, 2025
  • 0 Comments
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పొందిన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలి వనపర్తి :గ్రామ సభల ద్వారా ఆమోదం పొంది ఇందిరమ్మ ఇళ్లు అనుమతి పొందిన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం నిర్మించుకునేందుకు పనులు ప్రారంభించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ యం.డి.…

  • ఫిబ్రవరి 17, 2025
  • 0 Comments
పరికి చెరువును కాపాడటానికి వెంటనే చర్యలు

పరికి చెరువును కాపాడటానికి వెంటనే చర్యలు చేపట్టండి.హైడ్రా కమిషనర్ కి వినతి.జగతగిరిగుట్ట, గాజులరామారం పరిధిలో విస్తరించి ఉన్నటువంటి పరికి చెరువును హైడ్రా కమిషనర్ గా మీరు వచ్చిన తర్వాత, అనంతరం జరిగిన సమావేశంలో కూడా చెరువులో కబ్జాలు చేయొద్దని మీరు సూచించినప్పటికీ…

  • ఫిబ్రవరి 17, 2025
  • 0 Comments
బీసీ కులఘనన మరియు ఎస్సీ వర్గీకరణ

బీసీ కులఘనన మరియు ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి సిగ్నల్ పరిధిలో మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే , రాహుల్ గాంధీ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

  • ఫిబ్రవరి 17, 2025
  • 0 Comments
బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం

బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల చుట్టూ తిరుగుతాయని చెప్పారు.…

  • ఫిబ్రవరి 17, 2025
  • 0 Comments
ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య రామ మందిర్

ఆదాయంలో షిర్డీ, వైష్ణోదేవిలను దాటిన అయోధ్య రామ మందిర్ అయోధ్యలోని నూతన రామాలయం లో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తాజాగా కానుకల విషయంలో అయోధ్య అటు షిర్డీ, ఇటు వైష్ణోదేవి అలయాలను దాటేసింది. గడచిన ఏడాదిలో…

You cannot copy content of this page