TEJA NEWS

కాకినాడ జిల్లాలో
పర్యటించనున్న సీఎం చంద్రబాబు

కాకినాడ జిల్లాలో
పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు.
ఏలేరు వరద ముంపు గ్రామం రాజుపాలెం
గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన
చేయనున్నారు. ముంపు ప్రాంతాలను
పరిశీలించి బాధితులతో ఆయన
మాట్లాడనున్నారు. అనంతరం జిల్లా
అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS