ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

ఎన్నికలకు వైసీపీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్న సీఎం జగన్

TEJA NEWS

ఈనెల 27న YCP కీలక సమావేశం

అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్య నేతలను సమాయత్తం చేసేందుకు సమావేశం

సీఎం జగన్ అధ్యక్షతన తాడేపల్లి సికే కన్వెన్షన్ లో సమావేశం

175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు

పాల్గొననున్న సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు.

Print Friendly, PDF & Email

TEJA NEWS