19.01.2024
అమరావతి
యోగి వేమన జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన సీఎం వైఎస్ జగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-19-at-12.17.00-PM-1024x813.jpeg)