సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల కిర్బీ పరిశ్రమ ఆవరణలో కార్మిక నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు. హాజరైన స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్మిక నాయకులు.
శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు
Related Posts
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల
TEJA NEWS తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా విడుదల సందర్బంగా అక్రమంగా డబ్బులు గుంజుతున్న థియేటర్ యాజమాన్యాలు.. ఇబ్రహీంపట్నం ‘దేవర’ థియేటర్లలో ఆకస్మిక తనిఖీలు.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసిన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు రెవెన్యూ సిబ్బంది..…
మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ
TEJA NEWS మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ – రజక సంఘం జిల్లా కార్యదర్శి కొడెపాక రవీందర్కమలాపూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు కమలాపూర్ :పెత్తందారి తనం, దౌర్జన్యాలు అరాచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ…