ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది

TEJA NEWS

ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతుంది.

ఏపీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలను వైఎస్ షర్మిల చేపట్టిన తర్వాత తొలిసారి తిరుపతి వేదికగా ఆ పార్టీ భారీ సభను ఏర్పాటు చేయనుంది.

ఈ నెల 25న జరగబోయే బ‌హిరంగ స‌భలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, సిద్దరామయ్యలు పాల్గొంటారని స‌మాచారం.

ఈ సభ ద్వారానే ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ప్రారంభించే అవకాశముంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS