అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

TEJA NEWS

మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి

మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు వారిని సాదరంగా స్వాగతించి పార్టీ కండవాలు కప్పి అహ్వనించారు

ఉయ్యాల నరసింహరావు, నాగరాజు ,కృష్ణ ,రవీంద్ర తదితరుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారందరిని పేరు పేరునా అప్యాయంగా పలకరించి అత్మీయ స్వాగతం పలికిన కృష్ణ ప్రసాదు

అనంతరం వారితో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసం మనందరం ఓ నియంతను పారద్రోలి చంద్రన్న నాయకత్వంలో పనిచేస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను ఎమ్మెల్యే గా కేశినేని శివనాధ్ ని యంపి గా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

Print Friendly, PDF & Email

TEJA NEWS