జన సేన అధినేతకు అసమ్మతి సెగలు

జన సేన అధినేతకు అసమ్మతి సెగలు

TEJA NEWS

రాజమండ్రీ రూరల్ ఎమ్మెల్యే సీటు కందుల దుర్గేశ్ కే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు మాట ఇవ్వడం జరిగిందని జనసైనికులు, కందులు దర్గేష్ అనుచరులు వాదన.

కానీ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరికు నారా చంద్రబాబు మాట ఇచ్చారని బుచ్చయ్య చౌదరి వర్గం తరుపున వారి వాదన.

చివరికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి కే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీటు అనే వార్త బాగా వైరల్ కావటంతో జన సైనికులు ఆగ్రహించారు.

పవన్ ముందు మాట ఇచ్చినట్లే కందుల దుర్గేష్ కి రాజమండ్రి రూరల్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనాసైనికుల భారీ ర్యాలీ

చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం జనసేన పార్టీను బలి చేస్తున్నారంటు ఆవేదన

Print Friendly, PDF & Email

TEJA NEWS