తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు.
![తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-28-at-13.30.23-1004x1024.jpeg)
You cannot copy content of this page