రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

రాములవారి కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి రాకకు నిరాకరణ ఈసీ

TEJA NEWS

ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు
సమాచారం.

పార్లమెంట్ ఎన్నికల కోడ్, భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రాకను, ఎన్నికల కమిషన్ నిరాకరించినట్లు సమాచారం.ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు రాక అనుమానమే. జరగనున్న కళ్యాణానికి, మంత్రులు ఎవరు..! హాజరవుతారు అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.శ్రీ సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు దంపతులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS