షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు

TEJA NEWS

కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు ఈసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావించారు. అలాగే అవినాష్ రెడ్డి, వైసీపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మల్లాది విష్ణు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిశీలించిన అధికారులు వైఎస్ షర్మిలకు నోటీసులు పంపి షాక్ ఇచ్చారు. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, గడువు దాటితే చర్యలు తప్పవని కూడా సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS