ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

TEJA NEWS

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు.

ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో 8 మంది తప్పనిసరిగా వుండేటట్లు చేస్తున్నారు.

ఈ నెల 27, 28,29 తేదీల్లో సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 వేల మంది సచివాలయ ఉద్యోగులను ఈ సర్దుబాటు కార్య క్రమం పేరుతో బదిలీ జరుగుతుంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS