పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
బి ఆర్ ఎస్ నాయకులు ఎరుకలి వెంకటయ్య తండ్రి బాలయ్య ఇటీవల మరణించాడు అన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పట్టణంలోని 32 వ వార్డు లోని వారి నివాసానికి వెళ్లి బాలయ్య కుటుంబ సభ్యులను సానుభూతిని తెలియజేశారు అలాగే 30 వ వార్డుకు చెందిన ఐరన్ హార్డ్వేర్ వెంకటరమణ శెట్టి సతీమణి గుంత శాంతమ్మ మరణించారన్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వారి నివాసానికి వెళ్లి మృతురాలి పార్టీ వ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తమ ప్రగాఢ సానుభూతి సంతాపం తెలియజేశారు ఆయన వెంట బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పి రమేష్ గౌడ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ కౌన్సిలర్ నాగన్న యాదవ్ గంధం పరంజ్యోతి చిలక సత్యం చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.
పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Related Posts
హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు.
TEJA NEWS హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు. చెరువులు, కుంటలలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసే విషయంలో వెనక్కి తగ్గేదే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైడ్రాపై ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే వెళతామని వివరించారు.…
కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం
TEJA NEWS కాశ్మీరును విలనమని, హైదరాబాద్ ను విమోచనమా అనడం బీజేపీ రాజకీయానికి నిదర్శనం.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యూసుఫ్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 76 వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం సాయంత్రం మక్డుంనగర్ నాగయ్య స్తూపం దగ్గర అమరవీరులకు…