టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-26-at-2.38.31-PM.jpeg)