విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు
ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు
వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-26-at-10.03.24-PM.jpeg)
You cannot copy content of this page