తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్త బస్ యాత్రకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .
బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కి మంగళ హారతులు పట్టిన మహిళలు.
అధినేతకు ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలు.
తెలంగాణ భవన్ నుండి మిర్యాల గూడ బయలు దేరిన కేసీఆర్
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-3.22.00-PM-1024x718.jpeg)