రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో పాటు పంపిణీ చేయనుంది. వచ్చే నెల నుంచి కార్డుపై కేజీ రూ.67 చొప్పున కందిపప్పు, చక్కెర అరకేజీ రూ.17 చొప్పున విక్రయించనున్నారు. గోధుమ పిండి, రాగులు, జొన్నల్ని కూడా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
Related Posts
రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
TEJA NEWS రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్, షర్మిల, విజయమ్మ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ ఒకటి వైరలవుతోంది.…
దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
TEJA NEWS దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత 18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు సీజ్…