టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?
బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్లో ఒకరిని గవర్నర్ గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినబడు తున్నాయి. కాగా ఎన్డీయే లో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో కీలక పదవులు
దక్కుతాయని తెలుస్తోంది.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-13-at-16.10.59-1024x700.jpeg)