టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

TEJA NEWS

టీడీపీ నేతలకు గవర్నర్ పదవి?

బీజేపీ నుంచి టీడీపీ నేతలకు గవర్నర్ పదవి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుల్లో ఒకరిని గవర్నర్ గా చేసేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నారట.

ఈ జాబితాలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడి పేర్లు ప్రధానంగా వినబడు తున్నాయి. కాగా ఎన్డీయే లో చంద్రబాబు కీలకంగా మారిన నేపథ్యంలో కీలక పదవులు
దక్కుతాయని తెలుస్తోంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS