హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభ యాత్ర లో పాల్గొన్న

TEJA NEWS

గొంగళ్ళ రంజిత్ కుమార్

గద్వాల

ధరూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్.

ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన అందరి పై ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కన్వీనర్ బుచ్చిబాబు, ధరూర్ మండల నాయకులు అడవి ఆంజనేయులు,మల్దకల్ కృష్ణ,వెంకటేష్ భరాస ఆంజనేయులు,రాము,, రంగన్న, పెద్ద నరసింహులు, చిన్న నరసింహులు,మల్దకల్ మండల అధ్యక్షుడు విష్ణు నాయకులు నాగరాజు అంజి,భంగి పరుష,భూపతి నాయుడు,బలిజరాజు తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS