TEJA NEWS

గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు.

గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం

రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరించనున్న ముఖ్యమంత్రి

ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థల ప్రతినిధులతో చర్చల్లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి గాంధీ నగర్ ఇన్వెస్టర్స్ మీట్ కు వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

రాత్రి 9 గంటలకు అమరావతికి తిరిగి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.


TEJA NEWS