సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి: హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్
పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ..
గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపణ..
రఘురామ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, వై.వి.రవిప్రసాద్ పిటిషన్..
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-11-at-9.54.53-PM-1024x728.jpeg)