స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

TEJA NEWS

నందికొట్కూరు…..
స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది..అన్ని పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించాలి… రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల విజ్ఞప్తి..

నందికొట్కూరు…..వచ్చేసార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికుల కు అవకాశం కల్పించాలని కోరుతూ జై కిసాన్ పార్కులో దళిత సంఘాల నాయకులు స్వాములు,రాఘవరాజు ల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు, సీపీఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు,ఐపీబిపి పార్టీ నాయకులు పల్లె నాగరాజు, ఎస్సి ఎస్టీ లాయర్స్ అసోసియేషన్ భాస్కర్, సిపిఐ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు ప్రసాదు,AISF జిల్లా సహాయ కార్యదర్శి మహానంది, వినోద్, దళిత సంఘం నాయకులు శేఖర్,పక్కిరయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS