తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే సర్వే

TEJA NEWS

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో తాజా పరిస్థితుల పై ఇండియా టుడే సర్వే నిర్వహించింది.

ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎంపీ ఎన్నికలు జరిగితే

TDP – JSP కి 17 సీట్లు
YCP పార్టీకి 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అలాగే
ఓటు పర్సంటేజ్

TDP JSP 45%
YCP 41%
Cong 2.7%
BJP 2.1%

బీజేపీ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో ఓట్ల శాతం ఎక్కువ వస్తాయని తెలిపింది.

ఇక తెలంగాణాలో ఇప్పటికిప్పుడు ఎంపీ ఎన్నికలు జరిగితే

కాంగ్రెస్ పార్టీ కి 10 సీట్లు
బీజేపీ కి 3 సీట్లు
బీఆర్ఎస్ కి 3 సీట్లు
ఎంఐఎం పార్టీకి 1 సీటు వస్తుందని ఇండియా టుడే సర్వేలో తేలింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS