రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోంది. మాజీ సీఎం జగన్, షర్మిల, విజయమ్మ మధ్య వార్ నడుస్తోంది. ఈ క్రమంలో జగన్ తన సోదరి షర్మిలకు రాసిన లేఖ ఒకటి వైరలవుతోంది. ఈ లేఖలో.. ‘నన్ను రాజకీయంగా వ్యతిరేకించావు. బహిరంగంగా తప్పుడు ప్రకటనలు చేశావు. నీ చర్యలన్నీ నన్ను బాధించాయి. నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపకం జరిగింది. అన్నగా రూ.200 కోట్లు ఇచ్చాను. నా ఆస్తులతో వారసత్వంతో సంబంధం లేదు.’ అని రాసుకొచ్చారు.
రూ.200 కోట్లు ఇచ్చాను.. షర్మిలకు జగన్ లేఖ!
Related Posts
రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త
TEJA NEWS రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో రైతు బజార్లలో ఇప్పటికే వంటనూనెలు, కందిపప్పును తక్కువ ధరకే పంపిణీ చేస్తోంది. అయితే నవంబర్ నుంచి కందిపప్పు, పంచదారను రేషన్ బియ్యంతో…
దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
TEJA NEWS దోసపాడులో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత ఏలూరు జిల్లా దెందులూరు (మం) దోసపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 19టన్నుల రేషన్ బియ్యం పట్టివేత 18లక్షల 60 వేల రూపాయలు విలువ చేసే బియ్యం, రెండు వాహనాలు సీజ్…