జవహర్ నగర్ లో జన జాతర.

జవహర్ నగర్ లో జన జాతర.

TEJA NEWS

జవహర్ నగర్ లో మాజీ మంత్రి మల్లారెడ్డి తో కలిసి, ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ..
అడుగడుగునా..జన నీరాజనాలు…
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు…

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఉదయం మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీ నగర్, ముత్తుస్వామి కాలనీ, సాయి బాబా కమాన్ నుంచి వికలాంగుల కాలనీ వరకు పలు వీధులలో ,కమర్షియల్ షాపులలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ BRS పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి ..

ప్రచారంలో భాగంగా BRS పార్టీ శ్రేణులతో కలిసి ప్రతి గడప గడపకు వెళ్లి, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి వివరించి, కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వెయ్యాలని అభ్యర్థించినారు.

ఈ కార్యక్రమంలో.. ప్రెసిడెంట్ కొండల్ ముదిరాజ్, మాజీ మేయర్ కావ్య, కార్పొరేటర్లు, మరియు ఉద్యమ కారులు, BRS పార్టీ నాయకులు,కార్యకర్తలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS