బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

TEJA NEWS

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం – అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది – ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు – రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం – దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం – ముఖ్యమంత్రి జగన్ ఒక సారా వ్యాపారి – ఏపీకి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పారిపోతున్నాయి – అమరరాజ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇక్కణ్ణుంచి వెళ్లిపోయాయి – జగన్ ను రావణుడితో పోల్చిన పవన్ కల్యాణ్ – జగన్ రావణుడిలా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు – రావణ సంహారం జరుగుతుంది – రామరాజ్య స్థాపన జరుగుతుంది – డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు – రాష్ట్ర ఎన్నికల కురుక్షేత్రంలో మోదీ పాంచజన్యం పూరిస్తారు – ఇది దుర్మార్గ ప్రభుత్వం దిగిపోవాలి – రామాలయం కట్టిన మోదీకి రావణుడిని తీసేయడం సాధ్యం కాదా? – ధర్మానిదే విజయం.. కూటమిదే పీఠం : జనసేన అధినేత పవన్ కల్యాణ్

Print Friendly, PDF & Email

TEJA NEWS