చంద్రబాబు అధికారంలోకి రాకతో పెరిగిన భూముల ధరలు

చంద్రబాబు అధికారంలోకి రాకతో పెరిగిన భూముల ధరలు

TEJA NEWS

Land prices increased after Chandrababu came to power

అమరావతి :

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్న క్రమంలో అమరావతిలో భూముల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడి స్థిరాస్తుల ధరలు ఏకంగా 100 శాతం పెరిగినట్లు సమాచారం. మంగళగిరి, అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలు రెండింతలు పెరిగినట్లు టాక్ వినిపిస్తోంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS