ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఎంపీ బాలశౌరి
ఏపీలో ఇసుక విధానం జగన్ దోపిడీ కోసమే అన్నట్టుగా ఉందని విమర్శలు
గత ప్రభుత్వ ఉచిత ఇసుక విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసిందని వెల్లడి
ఇసుక విధానం ఓ పెద్ద కుంభకోణం అని వ్యాఖ్యలు
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-08-at-20.42.09-1024x683.jpeg)
You cannot copy content of this page