పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు

పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు

TEJA NEWS

అమరావతి:

పలువురు ఎమ్మెల్యేలకు సీఎంవో నుంచి పిలుపు..

మధ్యాహ్నం 2 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయానికి మాజీ మంత్రి బాలినేని..

పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి పిలుపు.. ఇప్పటికే టీడీపీతో పార్థసారథి టచ్ లో ఉన్నారని ప్రచారం..

క్యాంపు కార్యాలయానికి వచ్చిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

Print Friendly, PDF & Email

TEJA NEWS