TEJA NEWS

అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గంట.

విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం కొండ పై జరుగుతున్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొనడం చాలాసంతోషంగా భావించారు, అన్నీటి కంటే ఈ పవిత్రోత్సవాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.మానవ జాతి తెలిసో తెలియకో చేసిన పొరపాట్లు ఈ పవిత్ర ఉత్సవాలలో పల్గోవటవల్ల మానవులు చేసే పాపాలు ప్రయచ్చిత్తం చేసుకోవచ్చని ఎమ్మెల్యే గంటా అన్నారు.మారువడీలు,జైనులు ఈ పవిత్ర ఉత్సవాలకు. చాలా ప్రత్యేకత ఇస్తారనీ అంతే కాకుండా గత సంవత్సరంలో చేసిన పొరపాట్లు క్షమించమని భగవంతున్ని వేడుకుంటారు.బంధువులకు ఫ్రెండ్స్ కి ప్రత్యక్షంగానూ లేక పరోక్షంగానూ చేసినపొరపాట్లు క్షమించమని అడుగుతారంట అలా అడగటం వల్ల తప్పులు క్షమించబడయాని వాళ్ళ నమ్మకం తప్పులు చేయటం మానవులకు సహజం వాటిని క్షమించడం భగవంతుని లక్షణం తప్పులు క్షమించబడే ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొనటం నా అదృష్టమని భగవంతుడు మన విశాఖపట్నానికి అభివృద్ధి పర్చాలని కోరుకుంటున్నానని మీడియాతో గంటా అన్నారు.


TEJA NEWS