నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా   నాగర్ కర్నూల్ నియోజకవర్గం

నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం

TEJA NEWS

ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకులా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి

ఉదయం నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో దేసిటికాల వార్డ్ కౌన్సిలర్ అచ్యుతారెడ్డి అమృతమ్మ ఆధ్వర్యంలో మరియు నాగర్ కర్నూల్ మండలం చందుపట్ల గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా నాగర్కర్నూల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కి మే 13 తారీకు రోజు చేయి గుర్తు మీద ఓటు వేసి మల్లు రవి ని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కోటయ్య, కూచుకులా నరసింహారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ తిరుపతి గౌడ్ మరియు గ్రామ అధ్యక్షులు బూత్ ఏజెంట్లు, ప్రజా ప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది…

Print Friendly, PDF & Email

TEJA NEWS